రైతుల పొట్టగొట్టడం సిగ్గు చేటు : ప్రశాంత్ గౌడ్
వేద న్యూస్, రుద్రూర్ : రైతులు పండించిన పంటకు రైస్ మిల్లర్లు ఇష్టానుసారంగా తరుగు పేరుతో నిలువునా దోచుకుంటున్నారని, రైతులు ఎండనకవాననక రైతు తాము పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించిందని సంతోషించాలో అధిక తరుగుతో మోసం చేస్తున్న రైస్…