Tag: ts govt

పౌష్టికాహారం అందట్లే..నీరు గారుతున్న లక్ష్యం!

వేద న్యూస్, హన్మకొండ: మన దేశంలోని బాల బాలికలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో భారతప్రభుత్వం ‘అంగన్ వాడీ కేంద్రాల’ వ్యవస్థను ప్రవేశపెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవస్థ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటాయి. ‘అంగన్ వాడీ’ కేంద్ర…