పట్టించుకునేవారే లేరు..పట్టపగలు వెలుగుతున్న వీధిలైట్లు
వేద న్యూస్, వరంగల్ టౌన్: రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు రోజురోజుకీ పెరుగుతున్నప్పటికీ, విద్యుత్ వినియోగంలో సంరక్షణపై అధికారులు చూపుతోన్న నిర్లక్ష్యం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా పగటి పూట కొన్ని జంక్షన్ లో వీధి లైట్లు వెలుగుతూనే ఉండటం సిబ్బంది నిర్లక్ష్యానికి…