పవర్ లూమ్స్పై మళ్లీ విజిలెన్స్ దాడులు..ఆందోళనలో నేత కార్మికులు
స్తంభించిన వస్త్రోత్పత్తి వేద న్యూస్, గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలోని పవర్ లూమ్స్పై బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏడి అనిత ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన చేనేత జౌళి శాఖ విజిలెన్స్ అధికారులు…