18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేయించుకోవాలి
– కలెక్టర్ ఇలా త్రిపాటి వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం వేములపల్లి మండల కేంద్రంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో…