వేద న్యూస్, కరీమాబాద్ :
వరంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కరీమాబాద్ ఉర్సు గుట్ట చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనది. స్థానికుల సమాచారం అందించడంతో ఘటన స్థలానికి మిల్స్ కాలనీ పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు.