సిటీ కాలేజీ పూర్వ విద్యార్థిగా గుర్తింపే ఆనందం: త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి
వేద న్యూస్, హైదరాబాద్/చార్మినార్: ఒక రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నప్పటికీ, సిటీ కళాశాల పూర్వ విద్యార్థినని చెప్పుకోవడంలోనే తనకు అమితానందం కలుగుతుందని త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. సిటీ కళాశాల పూర్వ విద్యార్థులైన ఇంద్ర సేనారెడ్డి గవర్నర్ గా,…