Month: February 2024

సిటీ కాలేజీ పూర్వ విద్యార్థిగా గుర్తింపే ఆనందం: త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి

వేద న్యూస్, హైదరాబాద్/చార్మినార్: ఒక రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నప్పటికీ, సిటీ కళాశాల పూర్వ విద్యార్థినని చెప్పుకోవడంలోనే తనకు అమితానందం కలుగుతుందని త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. సిటీ కళాశాల పూర్వ విద్యార్థులైన ఇంద్ర సేనారెడ్డి గవర్నర్ గా,…

కార్యదక్షుడు పెరుమాండ్ల..హస్తం అధిష్టానం పరిశీలనలో ఎంపీ అభ్యర్థిగా ప్రథముడు!

లోక్‌సభ బరిలో పేదల డాక్టర్ కాంగ్రెస్ వరంగల్ టికెట్ కోసం ప్రయత్నాలు సామాజిక సేవకుడిగా ప్రజల్లో గుర్తింపు పొందిన రామకృష్ణ వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: తాను నమ్మిన పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం శక్తి వంచన లేకుండా నిత్యం కృషి…

ఓబీసీ సాధన సభకు తరలిన ఆరె కులస్తులు

వేద న్యూస్, శాయంపేట: శాయంపేట మండలంలోని అన్ని గ్రామాల నుండి ఆరె కులస్తులు హైదరాబాద్ లో శనివారం జరిగిన ఓబీసీ సాధన సదస్సుకు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆరే సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు దుర్నాల రాజు శనివారం…

అందరి సహకారం మరువలేనిది

వేద న్యూస్, హుజురాబాద్/ వీణవంక: వీణవంక గ్రామపంచాయతీ పాలకవర్గం సర్పంచ్ పదవి కాలం ముగిస్తున్న – సందర్భంగా పాలకవర్గానికి, సిబ్బందికి గ్రామ సర్పంచ్ నీల కుమారస్వామి ఘనంగా సన్మానించారు.అనంతరం సర్పంచ్ కుమారస్వామి పాలకవర్గం గ్రామస్తులు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ..గత…

దామెర పాలనాధికారిగా రంగాచారి బాధ్యతల స్వీకరణ

వేద న్యూస్, హన్మకొండ/దామెర: గురువారం తో గ్రామ పంచాయతీలలో ప్రస్తుత పాలక వర్గం పదవీకాలం ముగిసింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జీపీల్లో ప్రత్యేక పాలన తీసుకొచ్చింది. ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాల మేరకు కలెక్టర్లు గ్రామాల్లో స్పెషల్…

ఓబీసీ సాధన సభ ను సక్సెస్ చేయండి

ఆరె కుల బాంధవులకు సంఘ నాయకులు శ్రీకాంత్ పిలుపు వేద న్యూస్, హన్మకొండ/పరకాల: రేపు (ఫిబ్రవరి 3)న శనివారం హైదరాబాద్ లో నిర్వహించనున్న ఓబీసీ సాధన సభను విజయవంతం చేయాలని అరె కుల బాంధవులను ఆరె సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు…

ఏఎంఆర్ సంస్థ చైర్మన్‌ మహేష్ రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు

వేద న్యూస్, డెస్క్: ఏఎంఆర్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏ.మహేష్ రెడ్డికి ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డు వరించింది. భారతదేశంలో సాంఘిక సంక్షేమ రంగంలో చేసిన ఆదర్శప్రాయమైన, స్ఫూర్తిదాయకమైన సేవకు ఆయనకు అవార్డు అందజేశారు. ఫార్మర్ చీఫ్ జస్టిస్,…

ఇంద్రవెల్లి సభకు తరలిరండి

ప్రజలకు భూపాలపల్లి ఎమ్మెల్యే, ఇంద్రవెల్లి సభ ఆసిఫాబాద్ పరిశీలకులు జీఎస్ఆర్ పిలుపు వేద న్యూస్, ఆసిఫాబాద్‌: ఈనెల 2న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించే సభకు రానున్నారని, ఈ సభకు ఆసిఫాబాద్‌ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్…

‘చలో హైదరాబాద్’కు తరలిరండి

ఆరె కుల బాంధవులకు ఆ సంఘం నాయకుల పిలుపు వేద న్యూస్, ధర్మసాగర్: ఓబీసీ సర్టిటిఫికెట్ కోసం ‘ఓబీసీ సాధన సభ’కు నిర్వహించ తలపెట్టిన ‘చలో హైదరాబాద్’కు తరలిరావాలని ఆరె కుల సంఘ సభ్యులు కోరారు. ఈ సభకు జనసమీకరణ కోసం…