నిరుపేద పిల్లలకు ఆహారం అందజేత
వేద న్యూస్, వరంగల్ టౌన్: భారత జాగృతి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిరుపేద చిన్నారులకు సహస్ర ఫౌండేషన్ సంస్థ వారి సౌజన్యంతో గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా నిరుపేద పిల్లలకు…