Month: February 2024

నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి

పీ డీ ఎస్ యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కుమార్ వేద న్యూస్, కరీంనగర్: నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని పిడిఎస్ యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లాకేంద్రంలోని…

పాత్రికేయుల సమస్యలు పరిష్కరించాలి

Twjf హుజురాబాద్ డివిజన్ కమిటీ అధ్యక్షులు యోహన్ వేద న్యూస్ , హుజురాబాద్/జమ్మికుంట: పాత్రికేయుల సమస్యల ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని (Twjf) తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజురాబాద్ డివిజన్ కమిటీ అధ్యక్షులు యోహన్ కోరారు. విలేకరులు ఎదుర్కొంటున్న…

ఆధ్యాత్మిక కేంద్రంగా మారిన కరీమాబాద్

అంగరంగ వైభవంగా బొడ్రాయి పున:ప్రతిష్టాపన బొడ్రాయి పున: ప్రతిష్టాపన కార్యక్రమంలో వేలాది గా పాల్గొన్న ప్రజలు ఆడపడుచులు, బంధువుల రాకతో ఇంటింటా సందడి వేద న్యూస్, కరీమాబాద్: గ్రామా దేవత (బొడ్రాయి) పున: ప్రతిష్టాపన కార్యక్రమం గ్రేటర్ వరంగల్ కరీమాబాద్ ప్రాంతంలో…

హనుమకొండ జిల్లా పంచాయతీ అధికారి కి కార్యదర్శుల శుభాకాంక్షలు

వేద న్యూస్, హన్మకొండ / దామెర: హనుమకొండ జిల్లా పంచాయతీ అధికారి గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీ రమాకాంత్ కు జిల్లా పంచాయతీ కార్యదర్శుల తరఫున పంచాయతీ కార్యదర్శులు బుధవారం ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి, పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు…

గ్రామ పంచాయతీ పాలక వర్గ, సఫాయి కార్మిక సభ్యులకు సన్మానం

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల కేంద్రం లోని నూతన గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ పాలకవర్గానికి, గ్రామ సఫాయి కార్మికులను ఎల్కతుర్తి మండలం సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు బుధవారం ఘనంగా సన్మానం చేశారు. సన్మాన కార్యక్రమం…

ఉదారత చాటుకున్న ట్రాన్స్ జెండర్

బాధిత కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సాయం వేద న్యూస్, హుజురాబాద్/వీణ వంక : వీణవంక మండల పరిధిలోని హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన దుకిరె రాజు అనే వ్యక్తి ఇటీవల మృతి చెందారు. విజయం తెలుసుకున్న ఘన్ముక్ల గ్రామానికి చెందిన…

పౌష్టికాహారం అందట్లే..నీరు గారుతున్న లక్ష్యం!

వేద న్యూస్, హన్మకొండ: మన దేశంలోని బాల బాలికలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో భారతప్రభుత్వం ‘అంగన్ వాడీ కేంద్రాల’ వ్యవస్థను ప్రవేశపెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవస్థ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటాయి. ‘అంగన్ వాడీ’ కేంద్ర…

మేడారం జాతరను సక్సెస్ చేయండి: ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్

అధికారులు అంకిత భావంతో పని చేయాలని సూచన వేద న్యూస్, వరంగల్: మేడారం మహా జాతరకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబద్ధత, అంకితభావంతో పనిచేసి, మేడారం జాతరను విజయవంతం చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ అంకిత్ అన్నారు.…

నల్ల బ్యాడ్జీలతో  ఉపాధ్యాయుల నిరసన

వేద న్యూస్, రాయపర్తి : ట్రిబ్‌ ఆగమేఘాల మీద గురుకుల పోస్టుల భర్తీ చేపట్టడంపై ప్రభుత్వ గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రిబ్‌ ద్వారా నియామకాలు చేపట్టడాన్ని…

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ ప్రావీణ్య

వేద న్యూస్,వరంగల్ : ఇంటర్మీడియట్, పదోతరగతి పరీక్షలు జిల్లాలో పగడ్బందీగా నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత…