Month: February 2024

టీడబ్ల్యూజేఎఫ్ సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

అధ్యక్షుడిగా మురళీధర స్వామి కార్యదర్శిగా మేకల ఎల్లయ్య ఎన్నిక వేద న్యూస్, సిద్దిపేట/ హుస్నాబాద్ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) సిద్దిపేట జిల్లా ద్వితీయ మహాసభ గురువారం హుస్నాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా…

జర్నలిస్టుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

కొత్త ప్రభుత్వానికి టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి ఘనంగా టీడబ్ల్యూజేఎఫ్ సిద్దిపేట జిల్లా మహాసభ వేద న్యూస్, సిద్దిపేట/ హుస్నాబాద్ : తెలంగాణలో జర్నలిస్టుల సమస్యలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, పదేళ్లుగా జర్నలిస్టులు ఎన్నో అవమానాలు , అన్యాయాలకు గురయ్యారని తెలంగాణ…

ప్రత్యేక అధికారి పారిశుధ్య పనుల పరిశీలన

వేద న్యూస్, హన్మకొండ /దామెర: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 7 నుంచి 15 వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపడుతున్నారు. అందు లో భాగంగా బుధవారం దామెర గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి( స్పెషల్ ఆఫీసర్) కే.వీ.రంగా చారి…

తెలంగాణలో బీఆర్ఎస్ కు మూడోస్థానమే: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్

అసెంబ్లీ ఉన్నది మీరు తిట్టుకోవడానికేనా? అని విమర్శ వేద న్యూస్, హుజురాబాద్: ‘‘గావ్ ఛలో అభియాన్’’ కార్యక్రమంలో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని రంగాపూర్ గ్రామానికి బండి సంజయ్ వచ్చారు. బుధవారం ఉదయం ఆయన గ్రామమంతా కలియ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ…

సీసీఐ ద్వారా పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి

అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారికి బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ప్రణయ్ కుమార్ వినతి వేద న్యూస్, ఆసిఫాబాద్: సీసీఐ ద్వారా పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి…

అన్యమత ప్రచారం అడ్డుకున్న స్థానికులు

వేద న్యూస్, వరంగల్ టౌన్: గ్రేటర్ వరంగల్ కాశిబుగ్గ మున్సిపల్ కాంప్లెక్స్ వద్దనున్న బస్టాండ్ లో ఓ ఇద్దరు మహిళలు క్రైస్తవ మత ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్రీయ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు మడిపెల్లి నాగరాజు గౌడ్ తో పాటు…

రజక సహకార సంఘం గ్రామ కమిటీ ఎన్నిక

వేద న్యూస్, కమలాపూర్: కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం రజక సహకార సంఘ సభ్యులు బుధవారం సమావేశం ఏర్పాటు చేసుకొని నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా ఉప్పుల సారంగపాణి, ఉపాధ్యక్షుడిగా జాలిగం లక్ష్మణ్, కోశాధికారిగా ముక్కెర కుమారస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.…

ఈవీఎంల మొదటి దశ తనిఖీ

వేద న్యూస్, వరంగల్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని కొనసాగుతున్న ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి దశ తనిఖీ (ఎఫ్ఎల్సీ) ప్రక్రియను మంగళవారం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పరిశీలించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల…

జంతు సంరక్షణ పట్ల అవగాహన అవసరం

జీడబ్ల్యు ఎం సి ఆధ్వర్యం లో వీధి,పెంపుడు కుక్కల పై అవగాహన కార్యక్రమం కుక్కల దత్తత కోసం రిజిస్ట్రేషన్ల చేసుకోవాలన్న కమిషనర్ వేద న్యూస్, జీడబ్ల్యుఎంసి : జంతు సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం అని గ్రేటర్ వరంగల్…

సామాజిక బాధ్యత కలిగిన పార్టీ బీజేపీ: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

వేద న్యూస్, వరంగల్ టౌన్: రాముడిపై బీజేపీ రాజకీయాలు చేస్తుందనేది అవగాహన లేని వాళ్లు చేస్తున్న ఆరోపణలని, అయోధ్య రామాలయం దేశ ప్రజలందరికీ చెందుతుందని, రాముడంటే సత్యానికి, ధర్మానికి, విశ్వాసానికి నిదర్శనమని అయోధ్య బాల రాముడి దర్శన్ అభియాన్ రాష్ట్ర కో…