స్వాతంత్ర్యాన్ని తెచ్చింది..తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే : మంత్రి కొండా సురేఖ
వేద న్యూస్, వరంగల్: స్వాతంత్ర్యాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బిజెపి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజలు తమ హక్కులు కోల్పోతారని,…