Category: ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే విజయ్ చంద్రకు కృతజ్ఞతలు తెలిపిన పిఎసిఎస్ చైర్మన్లు

వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి : పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం గెడ్డలుప్పి, తామర కండి ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం అధ్యక్షులుగా నియమతులైన చొంగల సింహాచలం, యమల శ్రీరామలునాయుడు డైరెక్టర్లు భోగి అప్పలనాయుడు వెన్నెల శంకర్రావు,…

కదం తొక్కిన ‘ఆటో కార్మికులు’..ఉచిత బస్సు పేరుతో మా పొట్ట కొట్టొద్దు

సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి : పార్వతీపురం,గరుగుబిల్లి, కొమరాడ,కురుపాం,జిఎం వలస, సీతానగరం మండలాలకు చెందిన వందలాది మంది ఆటో కార్మికులు పార్వతీపురం చేరుకొని,పార్వతీపురం పాత బస్టాండ్ నుండి కలెక్టర్ కార్యాలయం…

అన్నదాత సుఖీభవ విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీలో విప్ జగదీశ్వరి

వేద న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా : కురుపాం నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందిన రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కురుపాం…

రైతులకు కావలసిన ఎరువులు సరఫరాచేయాలి

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమండ్ వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి : ఎరువులు లేకపోవడంతో రైతులు ప్రైవేట్ మార్కెట్లో బస్తా 450 రూపాయల అధిక ధరలకు కొనుగోలు చేస్తూ అవసరం లేని ఎరువులను, పురుగు మందులను రైతుకు అంటగడుతూ…

పిఎసిఎస్ సభ్యుల ప్రమాణస్వీకారంలో ప్రభుత్వ విప్ జగదీశ్వరి

వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి : కురుపాం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్, డైరెక్టర్ ల ప్రమాణ స్వీకార మహోత్సవములో ముఖ్య అతిధులుగా ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఎమ్మెల్యే సమక్షంలో…

Amazon: నీటి పునరుద్ధరణ ప్రాజెక్టులకు అమెజాన్ రూ.37 కోట్ల పెట్టుబడి

భారతదేశ వ్యాప్తంగా నీటి సంరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్టులకు మద్దతుగా అమెజాన్ ఇండియా రూ.37 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో, భారతదేశంలోని నీటి కొరత ఉన్న పట్టణ ప్రాంతాలైన బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ, మరియు ముంబైలలో ఏటా 3…

మంచి మనసున్నోళ్లు మహేష్ అభిమానులు..ఏం చేశారంటే?

ఖమ్మంలో ఘనంగా మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు వేద న్యూస్, ఖమ్మం: సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన నగర కమిటీ ఆధ్వర్యంలోఖమ్మం లో మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా తల సేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.…

సీఎం చంద్రబాబును కలిసిన విప్ తోయక జగదీశ్వరి

నియోజకవర్గ సమస్యలపై వినతి పలు అభివృద్ధి పనులకు నిధులు రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ వేద న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో…

ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో గిరిజన యువత పెద్ద ఎత్తున పాల్గొనాలి

ఆదివాసి గిరిజన సంఘం నాయకులు హెచ్ రామారావు పిలుపు వేద న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి: ఆగస్టు 9న (శనివారం) ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా గిరిజన యువతి యువకులు పెద్ద ఎత్తున.. ప్రతి గ్రామంలో జరిగే ఈ సంబరాల్లో…

అవినీతికి ఆస్కారం లేకుండా పుర‘పాలన’ను చక్కదిద్దాలి

చెరువులను పరిరక్షించాలి: కాంగ్రెస్ పార్టీ నాయకులు వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి: పార్వతీపురం పుర పాలనను చక్కదిద్దాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. గురువారం కాంగ్రెస్ పార్టీ ఓ బి సి పార్వతీపురం మన్యం జిల్లా…