Category: ఆంధ్రప్రదేశ్

 మౌనంగా వ్యాపిస్తున్న మృత్యుదూత క్యాన్సర్.. కరోనా కంటే ప్రమాదకారి !

కొవిడ్-19 మహమ్మారి వచ్చినప్పుడు ప్రపంచమంతా అతలాకుతలమైంది. జనం భయభ్రాంతులకు గురయ్యారు. మాస్కులు, లాక్‌డౌన్లు, వ్యాక్సిన్లు మొత్తంగా మన జీవనశైలినే కరోనా మార్చేసింది. దాదాపు రెండేండ్ల పాటు మనం అదే ధ్వనిలో జీవించాం, ఇప్పటికీ జీవిస్తున్నామని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కరోనాకు…

వైసీపీ ఎమ్మెల్సీపై వేటు…!

వేదన్యూస్ – తాడేపల్లి(ఏపీ) ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ఆ పార్టీ బిగ్ షాకిచ్చింది. ఇందులో భాగంగా మాజీ సీఎం.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ…

టీడీపీ నేత దారుణ హత్య..!

వేదన్యూస్ -ఒంగోలు ఏపీ అధికార టీడీపీకి చెందిన నేతను ఆయన కార్యాలయంలో అతిదారుణంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో ఒంగోలు కు చెందిన టీడీపీ అధికార ప్రతినిధి.. మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరిని కొంతమంది దుండగులు ముసుగులతో ఒంగోలు…

ఫలితాలు విడుదల..!

వేదన్యూస్ – మంగళగిరి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ ఈరోజు శనివారం విడుదల చేశారు.ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ఇంటర్ ప్రథమ . ద్వితీయ సంవత్సర ఫలితాలను ఆయన విడుదల చేశారు. https://resultsbie.ap.gov.in/ అనే వెబ్ సైట్…

లోకేశ్ పై వైసీపీ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

వేదన్యూస్ – తాడేపల్లి గూడెం ఏపీ మంత్రి.. అధికార టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నాయుడుపై వైసీపీకి చెందిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మంగళగిరి వైసీపీ ప్రధాన కార్యాలయంలో మాజీ ఎంపీ…

మాజీ మంత్రి కాకాణీకి హైకోర్టు షాక్..!

వేదన్యూస్ – అమరావతి ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టు షాకిచ్చింది. రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా పొదలకూరులో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలపై పోలీసులు మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన…

చంద్రబాబుకు ఊడిగం చేసేవాళ్లకు జగన్‌ హెచ్చరిక

వేదన్యూస్ – రాప్తాడు ఏపీలో ప్రజలు, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. లింగమయ్య ఘటనే అందుకు ఉదాహరణ అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు . మంగళవారం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఫ్యాక్షన్‌ రాజకీయానికి…

సింగపూర్ కు పవన్ కళ్యాణ్…!

వేదన్యూస్ -అరకు సింగపూర్ లో అగ్ని ప్రమాదానికి గురైన తన తనయుడు మార్క్ శంకర్ దగ్గరకు ఈరోజు రాత్రి తొమ్మిదిన్నరకు ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అన్నయ్య మెగాస్టార్…

ఏపీ డిప్యూటీ సీఎం తనయుడికి ప్రమాదం…!

వేదన్యూస్ – సింగపూర్ ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనయుడైన మార్క్ శంకర్ సింగ పూర్ లోని తాను చదువుకుంటున్న స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదం లో చిక్కుకున్నాడు. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో మార్క్…

బాబు చేతిలో దళిత ఎమ్మెల్యేకు ఘోర అవమానం…!

వేదన్యూస్ – నందిగామ ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేతిలో ఆ పార్టీకి చెందిన తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ దళిత ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావుకు ఘోర అవమానం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా…