Category: ఆంధ్రప్రదేశ్

3రోజులపాటు ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ సమావేశాలు..తెలంగాణ నుంచి 25 మంది ప్రతినిధులు

11నుంచి రాజస్థాన్ జోధ్ పూర్ లో: జాతీయ కౌన్సిల్ సభ్యులు బాపురావు దేశవ్యాప్తంగా 500 మంది ప్రతినిధులకు ఆహ్వానం వేద న్యూస్, హుజురాబాద్: జర్నలిస్టుల ఉద్యమంలో 75 ఏళ్ళ చరిత్ర కలిగిన ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే) జాతీయ…

ప్రాథమిక ఆరోగ్య పరీక్షలంటే ఎందుకు భయం?: పీవీ సింధు

క్రీడల్లో సాధించినట్టుగానే ఆరోగ్య పరీక్షలను కూడా అంతే కీలకంగా చూడాలని, అప్పుడే క్రీడలతోపాటు రోజువారీ జీవితంలో కూడా దీర్ఘకాలిక పనితీరును కొనసాగించవచ్చని ఒలింపిక్‌ చాంపియన్‌ పీవీ సింధు ప్రజలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లోని జీవీకే డయాగ్నోస్టిక్స్‌ అండ్‌ స్పెషాలిటీ క్లినిక్స్‌ మొదటి వార్షికోత్సవ…

అగ్నివీర్ల కోసం ప్రత్యేక రుణ పథకం ప్రవేశపెట్టిన ఎస్ బి ఐ

రూ. 4 లక్షల వరకు పూచీకత్తు అవసరం లేని వ్యక్తిగత రుణాలు ప్రాసెసింగ్ రుసుముపై పూర్తి మాఫీ సెప్టెంబర్ 30, 2025 వరకు రక్షణ సిబ్బందికి ఫ్లాట్ 10.50% అత్యల్ప వడ్డీ రేటు దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్…

ఎమ్మెల్యే విజయ్ చంద్రకు కృతజ్ఞతలు తెలిపిన పిఎసిఎస్ చైర్మన్లు

వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి : పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం గెడ్డలుప్పి, తామర కండి ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం అధ్యక్షులుగా నియమతులైన చొంగల సింహాచలం, యమల శ్రీరామలునాయుడు డైరెక్టర్లు భోగి అప్పలనాయుడు వెన్నెల శంకర్రావు,…

కదం తొక్కిన ‘ఆటో కార్మికులు’..ఉచిత బస్సు పేరుతో మా పొట్ట కొట్టొద్దు

సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి : పార్వతీపురం,గరుగుబిల్లి, కొమరాడ,కురుపాం,జిఎం వలస, సీతానగరం మండలాలకు చెందిన వందలాది మంది ఆటో కార్మికులు పార్వతీపురం చేరుకొని,పార్వతీపురం పాత బస్టాండ్ నుండి కలెక్టర్ కార్యాలయం…

అన్నదాత సుఖీభవ విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీలో విప్ జగదీశ్వరి

వేద న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా : కురుపాం నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందిన రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కురుపాం…

రైతులకు కావలసిన ఎరువులు సరఫరాచేయాలి

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమండ్ వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి : ఎరువులు లేకపోవడంతో రైతులు ప్రైవేట్ మార్కెట్లో బస్తా 450 రూపాయల అధిక ధరలకు కొనుగోలు చేస్తూ అవసరం లేని ఎరువులను, పురుగు మందులను రైతుకు అంటగడుతూ…

పిఎసిఎస్ సభ్యుల ప్రమాణస్వీకారంలో ప్రభుత్వ విప్ జగదీశ్వరి

వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి : కురుపాం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్, డైరెక్టర్ ల ప్రమాణ స్వీకార మహోత్సవములో ముఖ్య అతిధులుగా ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఎమ్మెల్యే సమక్షంలో…

Amazon: నీటి పునరుద్ధరణ ప్రాజెక్టులకు అమెజాన్ రూ.37 కోట్ల పెట్టుబడి

భారతదేశ వ్యాప్తంగా నీటి సంరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్టులకు మద్దతుగా అమెజాన్ ఇండియా రూ.37 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో, భారతదేశంలోని నీటి కొరత ఉన్న పట్టణ ప్రాంతాలైన బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ, మరియు ముంబైలలో ఏటా 3…

మంచి మనసున్నోళ్లు మహేష్ అభిమానులు..ఏం చేశారంటే?

ఖమ్మంలో ఘనంగా మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు వేద న్యూస్, ఖమ్మం: సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన నగర కమిటీ ఆధ్వర్యంలోఖమ్మం లో మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా తల సేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.…