Category: Breaking News

రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు..!

ఐపీఎల్ -2025సీజన్ లో భాగంగా పంజాబ్ సూపర్ కింగ్స్ జట్టుతో జరుగుతున్న తాజా మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పూర్తి ఓవర్లు ఆడి 4వికెట్లను కోల్పోయి 205పరుగులు చేసింది. రాజస్థాన్ జట్టులో బ్యాటర్ యశస్వీ జైస్వాల్ భీకర పామ్ లోకి…

బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేతలు..!

వేదన్యూస్ – జహీరాబాద్ భారత రాష్ట్ర సమితి పార్టీలో భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు చేరారు. రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన సీడీసీ మాజీ చైర్మన్ ఉమకాంత్ పటేల్ , సహాకార సంఘం మాజీ…

హెచ్ సీయూ తరలించడం ఖాయం – కాంగ్రెస్ సీనియర్ ఎంపీ..!

వేదన్యూస్ -గాంధీభవన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం ఎంతటి సంచలనం సృష్టించిందో మనం కళ్లారా చూశాము. రాష్ట్రాలను దేశాలను దాటి ప్రపంచాన్ని సైతం చుట్టి వచ్చింది. అంతగా యూనివర్సిటీ విద్యార్థులు దాదాపు వారం రోజులకు పైగా…

ములక్కాయలతో లాభాలెన్నో…!

ఏ విందు కార్యక్రమైన సాంబారు చేసినప్పుడు దానిలో ములక్కాయలు.. దోసకాయలు.. సొరకాయలు వేయడం మనం చూస్తూ ఉంటాము.సాంబారు వేయించుకునేటప్పుడు వీటన్నింటిలో మునక్కాయ ముక్కలు వేయమని అడిగి మరి వేయించుకుంటాము. అంతగా ఇష్టపడతాము మనం. మరి అలాంటి ములక్కాయ కూర వల్ల లాభాలు…

సన్నబియ్యం ప్రతి పేదోడికి వరం..!

ఉగాది పండుగ రోజు నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు.. మంత్రులు…

చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ ఓటమి ..!

వేదన్యూస్ -చెపాక్ చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ఐపీఎల్ -2025 సీజన్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతులేత్తేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కేఎల్ రాహుల్ 51బంతుల్లో 77పరుగులతో రాణించడంతో ఢిల్లీ…

రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త.!

వేదన్యూస్ – ఢిల్లీ రేషన్ కార్డు హోల్డర్స్ కు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇంకా కేవైసీ చేయించుకోని వాళ్ల కోసం గడవును పెంచుతున్నట్లు ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేవైసీ…

ఇందిరమ్మ ఇండ్లపై బిగ్ అప్ డేట్..!

వేదన్యూస్ -ఖమ్మం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదవాళ్లకు సొంతింటి కలను నెరవేర్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన మహోత్తర పథకం ఇందిరమ్మ ఇండ్లు. నియోజకవర్గానికి మూడువేల ఐదు వందల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని ప్రభుత్వం…

జపాన్ కు సీఎం రేవంత్ రెడ్డి…!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల పదిహేను తారీఖున జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల ఇరవై మూడు వరకు అక్కడే ఉండనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వెస్టర్న్ జపనీస్ సిటీ ఒసాకాలో జరిగే ఇండస్ట్రీయల్ ఎక్స్ పో…

హెచ్ సీయూ పై స్పందిస్తే తోలు తీస్తా- బడా నిర్మాతకు ముఖ్యనేత వార్నింగ్..!

వేదన్యూస్ – ఫిల్మ్ నగర్ హెచ్ సీయూ వివాదంపై సినిమా ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు నాగ్ అశ్విన్, ఒకప్పటి హీరోయిన్ రేణూ దేశాయి, ప్రియదర్శి లాంటి వాళ్ళే కాకుండా చిన్న బడా అంటూ తేడా లేకుండా సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరూ…