Category: Slider

ప్రాథమిక ఆరోగ్య పరీక్షలంటే ఎందుకు భయం?: పీవీ సింధు

క్రీడల్లో సాధించినట్టుగానే ఆరోగ్య పరీక్షలను కూడా అంతే కీలకంగా చూడాలని, అప్పుడే క్రీడలతోపాటు రోజువారీ జీవితంలో కూడా దీర్ఘకాలిక పనితీరును కొనసాగించవచ్చని ఒలింపిక్‌ చాంపియన్‌ పీవీ సింధు ప్రజలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లోని జీవీకే డయాగ్నోస్టిక్స్‌ అండ్‌ స్పెషాలిటీ క్లినిక్స్‌ మొదటి వార్షికోత్సవ…

యాంత్రీకరణ స్కీమ్‌.. రాయితీతో రైతులకు 186 రకాల వ్యవసాయ పనిమొట్లు..

వేద న్యూస్,బోయినిపల్లి: వ్యవసాయ యాంత్రీకరణ పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము లు 60:40 వాటాల చొప్పున ఈ పథకమును అమలు చేస్తున్నారు. ఈ పథకం లో సుమారు 186 పనిముట్లు రూ.15 లక్షల విలువైన బ్యాటరీ పంపులు, తైవాన్ పంపులు, ట్రాక్టర్…

కృష్ణాష్టమి వేళ ప్రత్యేకం.. ఆవు దూడకు బారసాల.. ఎక్కడంటే?

ఆవు దూడకు బారసాల నిర్వహించిన నరసయ్య దంపతులు వేద న్యూస్,బోయినిపల్లి: ‘‘గోవుల సంరక్షకుడు, రేపల్లె వాడు, గోకుల నందనుడు, మువ్వ గోపాలుడు, శ్రీకృష్ణుడు..రాధా కృష్ణుడు’’ అంటూ ఇంటింటా.. అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి జరుపుకుంటున్న వేళ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు రాజన్న సిరిసిల్ల…

శ్రీకృష్ణాష్టమి ప్రత్యేకం.. గోపాలుడి అలంకరణలో భద్రకాళి అమ్మవారు

వేద న్యూస్, వరంగల్: ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారిని ఆలయ అర్చకులు శ్రీ కృష్ణుడి అలంకారంలో శనివారం అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపాలకృష్ణుడి అలంకరణంలో దర్శనమిచ్చిన…

ఎడారి దేశంలో ఆగిన మరో తెలంగాణవాసి గుండె!

యాజమాన్య సహకారంతో మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించిన జిడబ్లుఎసి సంస్థ వేద న్యూస్, చొప్పదండి: సౌదీ అరేబియాలో జీవనోపాధి కోసం వలస వెళ్లిన మరో తెలంగాణ కార్మికుడు గుండెపోటుతో మరణించిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం…

ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ దాడులు.. అన్ని లక్షల స్టాక్ సీజ్

వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరులోని ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ షాపులపై ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఒకే సారి గురువారం గ్రామంలోని శ్రీరామ ఫర్టీలైజర్స్, ఫెస్టీసీడ్స్, చంద్రశేఖర్ ఫెర్టీలైజర్ అండ్ ఫెస్టీసీడ్స్, శ్రీనివాస,…

4 ఎకరాల 2 గుంటల సర్కారీ భూమి సరెండర్.. కలెక్టర్, ఎస్పీకి పాస్‌బుక్ హ్యాండోవర్

వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం లో ప్రభుత్వ భూమిని ఓజ్జల లావణ్య భర్త…

అగ్నివీర్ల కోసం ప్రత్యేక రుణ పథకం ప్రవేశపెట్టిన ఎస్ బి ఐ

రూ. 4 లక్షల వరకు పూచీకత్తు అవసరం లేని వ్యక్తిగత రుణాలు ప్రాసెసింగ్ రుసుముపై పూర్తి మాఫీ సెప్టెంబర్ 30, 2025 వరకు రక్షణ సిబ్బందికి ఫ్లాట్ 10.50% అత్యల్ప వడ్డీ రేటు దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్…

కమలాపూర్‌లో చిమ్మ చీకట్లు..! కాలనీలన్నీ చీకటిమయం.. వెలగని వీధి దీపాలు

ఇండ్లకు వెళ్లాలంటే వణుకుతున్న కాలనీవాసులు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా స్పందించని వైనం వేద న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలకేంద్రంలోని కాలనీలన్నీ పూర్తిగా చీకటిలో కూరుకుపోయాయి. వీధిదీపాలు వెలగట్లేదని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యకు వారు పరిష్కారం చూపట్లేదని…

ఈ చిన్నారులకు ఎన్ని తిప్పలు.. బడి “బాట” గింత ఘోరమా!?

వేద న్యూస్, ఆసిఫాబాద్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల జైత్ పూర్ గ్రామంలో స్కూల్ కు వెళ్ళే దారి బురద మయం గా మారడంతో.. చిన్నారులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు కనీసంగా పట్టించుకోకవడం వల్ల రోడ్డు లేక…