బలహీన వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం: మంత్రి పొన్నం
వేద న్యూస్, హైదరాబాద్: తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.…