కృష్ణాష్టమి వేళ ప్రత్యేకం.. ఆవు దూడకు బారసాల.. ఎక్కడంటే?
ఆవు దూడకు బారసాల నిర్వహించిన నరసయ్య దంపతులు వేద న్యూస్,బోయినిపల్లి: ‘‘గోవుల సంరక్షకుడు, రేపల్లె వాడు, గోకుల నందనుడు, మువ్వ గోపాలుడు, శ్రీకృష్ణుడు..రాధా కృష్ణుడు’’ అంటూ ఇంటింటా.. అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి జరుపుకుంటున్న వేళ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు రాజన్న సిరిసిల్ల…