Tag: కాం్గరెస్

ప్రజలు జరపైలం.. అత్యవసరమైతేనే బయటకు రండి: రవీందర్

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల ప్రజలు సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండటమే శ్రేయస్కరమని, ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమమని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్ సూచించారు. ఈ మేరకు…

లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీ ధృవపత్రాలు అందజేసిన కాంగ్రెస్ లీడర్ నరేశ్

వేద న్యూస్, వరంగల్: కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం..నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామంలోని మాంకాల ప్రవీణ్ చౌక ధరల దుకాణంలో ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం లో భాగంగా అభయహస్తం క్రింద ప్రభుత్వం జారి చేయబడిన రూ.500 గ్యాస్…