“వేద న్యూస్” కథనానికి ఉన్నతాధికారుల స్పందన.. తహశీల్ ఆఫీసుకు రూ.5 లక్షలు మంజూరు
వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి: “వేద న్యూస్” తెలుగు దినపత్రిక ఈ నెల 17న తన ప్రధాన సంచికలో ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. ఉన్నతాధికారి క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. ” పత్రాలకు భద్రత కరువు!” అనే శీర్షికన ”…