దారి తీరు మారేనా..? పొంచిన సీజనల్ ముప్పు.. పట్టించుకునే వారేరి?
వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామ ఎస్సీ కాలనీలో దారిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చినుకు పడితే చాలు చిత్తడే అన్నట్టుగా రోడ్డు పై నీళ్లు నిలుస్తున్నాయని, దాంతో తాము ఇబ్బందులు…