ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా? భయాందోళనలో ప్రజలు
సంబంధిత శాఖ వారు స్పందించాలని రిక్వెస్టు వేద న్యూస్, జమ్మికుంట విద్యుత్ అధికారుల మరింత నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం పొంచి ఉన్నదని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమై వానలు.. కురుస్తున్న వేళ..కరెంటు తీగలు యమపాశాలుగా మారే…