యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
– ఎస్సై పి.సాయన్న వేద న్యూస్, రుద్రూర్: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్సై పి.సాయన్న విద్యార్థులకు సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు, నిజామాబాద్ పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో రుద్రూర్ పోలీస్ స్టేషన్…