బీఆర్ఎస్ మర్రిపల్లిగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడిగా వంగ రమేష్
వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా వంగ రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో మర్రిపల్లిగూడెం సర్పంచ్ తో పాటు 12 వార్డులకు గాను 10 వార్డులు బిఆర్ఎస్…