బీఆర్ఎస్ లోకి చేరికలు
వేద న్యూస్, మహబూబ్ నగర్: పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామము నుండి ఎనుముల చైతన్య భారతి ఆధ్వర్యములో కాంగ్రెస్ పార్టీ నుండి 50మంది మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బిఆర్ యస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు…
వేద న్యూస్, మహబూబ్ నగర్: పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామము నుండి ఎనుముల చైతన్య భారతి ఆధ్వర్యములో కాంగ్రెస్ పార్టీ నుండి 50మంది మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బిఆర్ యస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు…
ఏర్పాటు చేసి 4 నెలల గడవకముందే..! లైట్లు చోరీ చేసిందెవరో..మరి? వేద న్యూస్, చొప్పదండి: చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామానికి చెందిన తొమ్మిదో వార్డు లో హైమాక్స్ లైటు ఏర్పాటు చేసి నాలుగు నెలలు గడవక ముందే ఆ లైట్లు మాయమయ్యాయని,…
బీసీ భావజాలాన్ని గ్రామగ్రామాన గడపగడపకు తీసుకెళ్తాం: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. అన్ని పార్టీలు బీసీలకు కీలక పదవులివ్వాలి బీసీ రాజ్యాధికారి సభలో ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్ కరీంనగర్లో బీసీ రాజ్యాధికార సభ.. పెద్ద సంఖ్యలో…
పోలీస్ స్టేషన్లో గులాబీ లీడర్ల కంప్లయింట్ వేద న్యూస్, శాయంపేట: గోవిందాపూర్ స్టేజి వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని..గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం చింపి వేశారని బీఆర్ఎస్ శాయంపేట మండల సోషల్ మీడియా కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్,…
యూరియా కోసం రైతుల ధర్నా సగంలోడు సరిపోదని ఆగ్రహించి లారీని అడ్డుకున్న రైతులు వేద న్యూస్ ,వీర్నపల్లి; రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో యూరియా కొరతను నిరసిస్తూ గురువారం రైతులు ధర్నాకు దిగారు. మండల కేంద్రంలోని మహిళా సంఘం…
వేద న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించేలా వ్యాఖ్యలు చేసిన కెసిఆర్ తనయ కవితపై గులాబీ పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసనమండలి సభ్యత్వానికి కవిత రాజీనామా చేశారు. ఈ…
వేద న్యూస్, హైదరాబాద్: బీ ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తనయ కవిత పై ఆ పార్టీ చర్యలు తీసుకుంది. ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు అధికారికంగా వెల్లడించిన ది. ఈ మేరకు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది.
షాద్నగర్ టూబీహెచ్కే హౌజెస్ కథ గింతేనా ఇగ? సోలిపూర్ ఇండ్ల వద్ద కంపు కొడుతున్న పరిసరాలు నిర్మాణాలు పూర్తయి నాలుగేండ్లు దాటుతున్నా పట్టింపు లేదు అర్హులకు అందని ద్రాక్షగానే ‘డబుల్’ ఇండ్లు మరమ్మతులకు మంజూరైన రూ.7 కోట్లు బకాయిలకే మళ్లీ మొదటికి…
వేద న్యూస్, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ..జాగృతి వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి సుశీల్ గౌడ్ కి రాఖీ కట్టారు. ప్రతి సంవత్సరం పవిత్రమైన రాఖీ రోజున…
వేద న్యూస్, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు.ప్రతి సంవత్సరం పవిత్రమైన రాఖీ రోజున సోదరి తన ప్రేమతో రాఖీ కట్టడం మనసుకు అపారమైన ఆనందాన్ని ఇస్తుందన్నారు.…