Tag: CM Revanth Reddy

కోదండరామ్‌ను విద్యాశాఖ మంత్రి చేస్తే ఆ శాఖ ‘‘దశ-దిశ’’ ఇలా..యువత, మేధావుల అభిప్రాయం!

వేద న్యూస్, కరీంనగర్: గవర్నర్ కోటాలో ఎట్టకేలకు చట్టసభలలోకి ప్రొఫెసర్ కోదండరామ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ‘నాడు’ ఉద్యమసారథిగా ఉన్న కోదండరామ్..గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నియామకం కావడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జన సమితి(టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్…

రే‘మంత్’ పాలన అద్భుతం: వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ రామకృష్ణ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నెల రోజుల పాలన అద్భుతం అని వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ రామకృష్ణ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కొనియాడారు. ఈ 30 రోజుల వ్యవధిలో ప్రజా పాలనలో భాగంగా రేవంత్…

అర్హులైన వారందరు ప్రజా పాలనను సద్వినియోగం చేసుకోవాలి

వరంగల్ కలెక్టర్ పి. ప్రావీణ్య వేద న్యూస్,వరంగల్ : ప్రజా పాలన కార్యక్రమాన్ని అర్హులైన వారందరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పి ప్రావిణ్య అన్నారు. మంగళవారం వరంగల్ నగరంలోని 24 వ డివిజన్ ఎల్లంబజార్ కమ్యూనిటీ హల్ లో, 25వ డివిజన్…

‘రైతు బంధు’ నిధులను వెంటనే రిలీజ్ చేయాలి

తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు భాస్కర్ వేద న్యూస్, ఎల్కతుర్తి: యాసంగి పంట సాగు కోసం రైతన్నలు ‘రైతుబంధు’ కోసం ఎదురుచూస్తున్నారని, వెంటనే వారి అకౌంట్లలో ‘రైతుబంధు’ నిధులను జమ చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ…

గ్యారంటీ దరఖాస్తులపై ప్రజలకు అవగాహన

వేద న్యూస్, వరంగల్ : ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు నిర్వహిస్తోన్న ‘ప్రజాపాలన’ సదస్సులలో ప్రజలు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు అభయహస్తం 6 గ్యారంటీ దరఖాస్తుల సమర్పణపై కాంగ్రెస్ పార్టీ నాయకులు…

6 గ్యారంటీల దరఖాస్తుల సమర్పణపై ఆందోళన వద్దు

జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా వేద న్యూస్, జీడబ్ల్యూఎంసీ: డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు వారం రోజుల పాటు గ్రేటర్ వరంగల్ లోని 66 డివిజన్లలో (డిసెంబర్ 31, జనవరి 1 సెలవు రోజులు మినహా) దరఖాస్తులు…

ప్రజాపాలన గ్రామ, వార్డు సభలను పటిష్టంగా నిర్వహించాలి

రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేద న్యూస్, వరంగల్ జిల్లా : జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో, మున్సిపల్ వార్డులో ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టంగా ప్రజాపాలన సభలు నిర్వహించి ప్రజల…

మంత్రి శ్రీధర్ బాబుకు దుగ్యాల సంతోష్ రావు ఘనసన్మానం

‘శ్రీ రామ సినిమాస్’ ఘన ప్రారంభం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే చింతకుంట చేతుల మీదుగా.. సుల్తానాబాద్‌లో మొట్టమొదటి మల్టీప్లెక్స్ ఇదే..ఓపెనింగ్‌కు భారీగా హాజరైన జనం వేద న్యూస్, పెద్దపల్లి ప్రతినిధి: వినోద ప్రియులు, సుల్తానాబాద్‌తో పాటు పరిసర ప్రాంత…

బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలి

బీసీ సంఘం రాష్ట్ర నాయకులు, నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి శ్రీనివాస్ వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను పెంచిన తర్వాతనే ఎన్నికల నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు బీసీ సంఘం రాష్ట్ర నాయకులు,…

కొత్త సర్కారు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలె

ఇండ్లు, ఇండ్లస్థలాలు ఇవ్వాలి.. జర్నలిస్టు బీమా పథకం తేవాలి హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్​యూజే) వినతి వేద న్యూస్, హైద‌రాబాద్ ప్రతినిధి: రాష్ట్రంలో కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని…