Tag: COMPAIGN

మరిపెడ జెడ్పీహెచ్‌ఎస్‌లో గ్యాస్ సేఫ్టీ‌పై అవగాహన

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపల్ పరిధిలోని మరిపెడ ఉన్నత పాఠశాలలో శ్రీ సాయిరాం ఇండేన్ గ్యాస్ సంస్థ వారు విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి గ్యాస్ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అవగాహన కార్యక్రమం చేపట్టారు. వంట గదిలో కిరోసిన్, పెట్రోల్…

విస్తృతంగా కాంగ్రెస్ ప్రచారం

వేద న్యూస్ , హన్మకొండ : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 50వ డివిజన్ కాంగ్రెస్ యువ నాయకులు సయ్యద్ ఆఫ్సర్ పాష అన్నారు. మంగళవారం డివిజన్ లోని వాడ వాడ తిరుగుతూ…

కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ను గెలిపించండి

కౌన్సిలర్ గొట్టం లక్ష్మి-మల్లయ్య, బీఆర్ఎస్ నాయకుల ఇంటింటి ప్రచారం వేద న్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మున్సిపల్ 9 వార్డ్ కౌన్సిలర్ గొట్టం లక్ష్మి -మల్లయ్య, గొట్టం స్వప్న- మహేష్ ఆధ్వర్యంలో 9వ వార్డులో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.ప్రతీ రోజు ఇంటింటికీ తిరుగుతూ…

బీఆర్ఎస్‌తోనే మైనార్టీల సంక్షేమం

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మోసపోతాం ఎమ్మెల్యే దాసరిని భారీ మెజారిటీతో గెలిపించాలి మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో హోం మంత్రి మహమూద్ అలీ వేద న్యూస్ పెద్దపల్లి/ఎలిగేడు: బీఆర్ఎస్‌తోనే మైనార్టీల సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయని, వారి సంక్షేమానికి గులాబీ పార్టీ కృషి చేస్తోందని…

తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్

ఆ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ వేద న్యూస్, జమ్మికుంట: నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ అని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నెరవేర్చే పార్టీ అని ఆ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే…

పొన్నం గెలుపు ఖాయం

కాంగ్రెస్ పార్టీ నేతల ధీమా వేద న్యూస్, ఎల్కతుర్తి: హుస్నాబాద్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం యూత్ కాంగ్రెస్ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు హింగె శ్రీకాంత్ ఆధ్వర్యంలో…

ప్రతిపక్షాలకు భంగపాటే : బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి 

సంక్షేమంలో తెలంగాణే నెం.1 ప్రజలందరూ గులాబీ పార్టీ వైపే పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ధీమా వేద న్యూస్, పెద్దపల్లి/ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి గడపగడపకు వెళ్లి…

బీజేపీతోనే ప్రజలకు మేలు

ఆ పార్టీ మంచిర్యాల అభ్యర్థి రఘునాథ్ వేద న్యూస్ , మంచిర్యాల : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంచిర్యాల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెళ్లి రఘునాథ్ అన్నారు. సోమవారం మంచిర్యాల పట్టణం చున్నంబట్టి వాడ, సాయికుంటలో…

కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి

చింతలపల్లిలో బీజేపీ నేతల ఇంటింటి ప్రచారం వేద న్యూస్, ఎల్కతుర్తి: కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు కుడుతాడి చిరంజీవి కోరారు. సోమవారం ఆయన బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి…

రెడ్యానాయక్ గెలుపు కోసం గులాబీ నేతల ప్రచారం

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు దేశ తండ లో డోర్నకల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధరంసోత్ రెడ్యానాయక్ గెలుపు కోసం ‘గడప గడపకు’ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు. ఆదివారం నేతలు ప్రచారంలో పాల్గొని కారు…