Tag: congress governament

దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేద న్యూస్, బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వర్ధవెల్లి లోని దత్తాత్రేయ స్వామి వారిని పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మాట్లాడుతూ…

బాధ్యులైన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేదన్యూస్, గంగాధర :* గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను వేధించిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా…

చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన విష్ణువర్ధన్

వేద న్యూస్, హన్మకొండ: కాజీపేట క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చి ప్రత్యేక ప్రార్థనల్లో‌ యువ నాయకుడు విష్ణు వర్థన్ రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం కాజీపేట్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలకు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అల్లుడు విష్ణు వర్ధన్…

బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం…

వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి: నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నల్గొండ, సూర్యాపేట,యాదాద్రి భువనగిరి జిల్లాల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,రోడ్లు భవనాలు…

బీసీలకు 42% రిజర్వేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం..* వేద న్యూస్ ,వీర్నపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మేకల పరుశురాముల సూచనల మేరకు వీర్నపల్లి…

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కొరత లేదు

జిల్లెల్లలో 26 ఇందిరమ్మ ఇండ్ల పత్రల పంపిణీ* కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వేద న్యూస్ ,తంగళ్ళపల్లి: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కొరత లేదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు.; తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన…

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోస్టర్ వార్

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య పోరు* వేద న్యూస్,మానకొండూర్: మానకొండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోస్టర్ వార్ కొనసాగుతోంది.ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అనుచరుల మధ్య పరస్పర ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ‘కామలీలల కవ్వంపల్లి’ అంటూ…

అర్హులందరికీ ‘ఆసరా’ పింఛన్లు ఇవ్వాలి

వేద న్యూస్,శాయంపేట: తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం శాయంపేట మండల కమిటీ శాయంపేట మండల అభివృద్ధి అధికారికి వినతి పత్రం అందచేశారు. అనంతరం మండల అధ్యక్షుడు వంగర సాంబయ్య మాట్లాడుతూ తెలంగాణలో 50 సంవత్సరాలు నిండిన పద్మశాలి అర్హులైన వారందరికీ జియో…

కాంగ్రెస్ సర్కారును కూల్చండి- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కోట్లు ఆఫర్..!

వేదన్యూస్ – దుబ్బాక ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారును కూల్చడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలను ఆఫర్ చేస్తున్నారని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక అసెంబ్లీ…

రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త…!

వేదన్యూస్ – హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పై శుభవార్తను తెలిపింది. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత నెల మార్చి ముప్పై ఒకటో తారీఖుతో గడవు ముగిసిన సంగతి తెల్సిందే. తాజాగా…