Tag: congress govt

నాలుగు లైన్ల రోడ్డు మంజూరుకు కృషి చేసిన మంత్రి పొన్నం కు ధన్యవాదాలు

కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు రోడ్డు వేద న్యూస్, వరంగల్: దశాబ్దాల కాలంగా హుస్నాబాద్ ప్రాంత ప్రజలు కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వెళ్లి రోడ్డు సరిగ్గా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే, రవాణా, బిసి…

మరిపెడ జెడ్పీహెచ్‌ఎస్‌లో  ఘనంగా ‘‘ప్రజా పాలనా దినోత్సవం’’

వేద న్యూస్, మరిపెడ: తెలంగాణా ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరిపెడ లో మంగళవారం ‘జెండా ఆవిష్కరణ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ.…

‘డబుల్’ ఇండ్లు పంపిణీ చేయాలి

వేద న్యూస్, జమ్మికుంట: గత ప్రభుత్వం నిర్మించిన ‘డబుల్’ ఇండ్లను పంపిణీ చేసేందుకు ప్రస్తుతం సర్కారు ముందుకు రావాలని, ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని జమ్మికుంట మాజీ జడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ కోరారు. ఈ మేరకు ఆయన…

జీవో నెం.317పై రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ భేటీ

వేద న్యూస్, హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం హైదరాబాద్ లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అధ్యక్షతన జీవో ఎంఎస్ నెం. 317 పై ఏర్పడిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ…

రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలిచ్చిన శక్తితో కొట్లాడుతాం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేద న్యూస్, డెస్క్ : కేంద్రంలో ఎవరున్నా తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించాలని అడుగుతూనే ఉంటామని, సహకరించకపోతే ప్రజలిచ్చిన శక్తితో కొట్లాడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి అభివృద్ధిని…

అమలులోకి మరో రెండు గ్యారంటీలు

200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ప్రారంభించిన సీఎం వేద న్యూస్, డెస్క్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. అభయహస్తం గ్యారంటీల్లో ఇప్పటికే…

పౌష్టికాహారం అందట్లే..నీరు గారుతున్న లక్ష్యం!

వేద న్యూస్, హన్మకొండ: మన దేశంలోని బాల బాలికలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో భారతప్రభుత్వం ‘అంగన్ వాడీ కేంద్రాల’ వ్యవస్థను ప్రవేశపెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవస్థ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటాయి. ‘అంగన్ వాడీ’ కేంద్ర…

పారిశుధ్య పనుల పరిశీలన

వేద న్యూస్, నెక్కొండ: నెక్కొండ మండల పరిధిలోని చంద్రుగొండ, గొల్లపల్లి గ్రామాలలో జరుగుతున్న ప్రత్యేక పారిశుధ్య పనుల ప్రణాళికలో భాగంగా శనివారం అధికారిణి..జెడిఎ ఉషా దయాల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుటకు…

 వైద్య శాఖ మంత్రితో రామకృష్ణ

వేద న్యూస్, వరంగల్: హైదరాబాద్ లో జరిగిన మాదిగ చాంబర్ ఇంటలెక్చువల్ మీటింగ్ లో తెలంగాణ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ తో కలిసి వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్…

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఊకంటి

వేద న్యూస్, జమ్మికుంట: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జమ్మికుంట మండలకేంద్రంలో హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి ఉద్యమకారుల ఫోరం సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యమకారులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తెలంగాణ కోసం కొట్లాడినటి ఉద్యమకారులను గుర్తించి వారిని…