Tag: congress govt

పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేస్తాం

వరంగల్ డీసీసీ అధ్యక్షుడు అయూబ్ వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. ఇటీవల ప్రకటించిన అధ్యక్షులకు మంగళవారం గాంధీభవన్లో ఏఐసిసి జాబితా ప్రకారము నూతన జిల్లా అధ్యక్షులకు నియామక పత్రాన్ని…

హ్యాట్సాఫ్.. ‘హైడ్రా’.. స్వతంత్ర ఏజెన్సీకి జనం నుంచి కృతజ్ఞతల వెల్లువ

వరద ముప్పు నుంచి కాపాడినందుకు ప్రజల హర్షం ర్యాలీలు నిర్వహించి హైడ్రా ఆఫీసర్లకు జనం అభినందనలు వేద న్యూస్, హైదరాబాద్, ప్రతినిధి: హైదరాబాద్ నగరంలోని అనే కాలనీవాసులు హైడ్రాకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ప్రజల నుంచి స్వతంత్ర ఏజెన్సీకి కృతజ్ఞతల వెల్లువ కొనసాగుతోంది.…

మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్‌ఫోర్స్.. ఎందుకొచ్చారంటూ సుస్మిత ప్రశ్న(వీడియో)

వేద న్యూస్, వరంగల్: మంత్రి కొండా సురేఖ ప్రైవేటు ఓఎస్డీ టర్మినేషన్ చర్చనీయాంశంగా మారిన సంగతి మరువకముందే మరో సంచలనం చోటు చేసుకుంది. సదరు మినిస్టర్ ఇంటికి తాజాగా బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడం హాట్ టాపిక్ గా…

కార్మికుల పట్ల చిత్త శుద్ధిలేని ప్రభుత్వం..!

సీఐటీయూ జిల్లా కోశాధికారి కే నర్సమ్మ ఆరోపణ వేద న్యూస్, టేక్మాల్ : మెదక్ జిల్లా టేక్మాల్ గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదని, పండగ రోజు పస్తులు ఉండాలా ? ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో…

బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిక.

వేద న్యూస్ ,ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం తిప్పాపురం, గాలిపల్లి, జవారిపేట గ్రామల నుండి 120 మంది భారీ ఎత్తున చేరికలుతిప్పాపురం గాలిపల్లి, జవారిపేట గ్రామాలకు చెందిన తాజా మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ లతో పాటు పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్…

నాలుగు లైన్ల రోడ్డు మంజూరుకు కృషి చేసిన మంత్రి పొన్నం కు ధన్యవాదాలు

కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు రోడ్డు వేద న్యూస్, వరంగల్: దశాబ్దాల కాలంగా హుస్నాబాద్ ప్రాంత ప్రజలు కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వెళ్లి రోడ్డు సరిగ్గా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే, రవాణా, బిసి…

మరిపెడ జెడ్పీహెచ్‌ఎస్‌లో  ఘనంగా ‘‘ప్రజా పాలనా దినోత్సవం’’

వేద న్యూస్, మరిపెడ: తెలంగాణా ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరిపెడ లో మంగళవారం ‘జెండా ఆవిష్కరణ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ.…

‘డబుల్’ ఇండ్లు పంపిణీ చేయాలి

వేద న్యూస్, జమ్మికుంట: గత ప్రభుత్వం నిర్మించిన ‘డబుల్’ ఇండ్లను పంపిణీ చేసేందుకు ప్రస్తుతం సర్కారు ముందుకు రావాలని, ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని జమ్మికుంట మాజీ జడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ కోరారు. ఈ మేరకు ఆయన…

జీవో నెం.317పై రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ భేటీ

వేద న్యూస్, హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం హైదరాబాద్ లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అధ్యక్షతన జీవో ఎంఎస్ నెం. 317 పై ఏర్పడిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ…

రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలిచ్చిన శక్తితో కొట్లాడుతాం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేద న్యూస్, డెస్క్ : కేంద్రంలో ఎవరున్నా తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించాలని అడుగుతూనే ఉంటామని, సహకరించకపోతే ప్రజలిచ్చిన శక్తితో కొట్లాడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి అభివృద్ధిని…