Tag: congress govt

అమలులోకి మరో రెండు గ్యారంటీలు

200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ప్రారంభించిన సీఎం వేద న్యూస్, డెస్క్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. అభయహస్తం గ్యారంటీల్లో ఇప్పటికే…

పౌష్టికాహారం అందట్లే..నీరు గారుతున్న లక్ష్యం!

వేద న్యూస్, హన్మకొండ: మన దేశంలోని బాల బాలికలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో భారతప్రభుత్వం ‘అంగన్ వాడీ కేంద్రాల’ వ్యవస్థను ప్రవేశపెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవస్థ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటాయి. ‘అంగన్ వాడీ’ కేంద్ర…

పారిశుధ్య పనుల పరిశీలన

వేద న్యూస్, నెక్కొండ: నెక్కొండ మండల పరిధిలోని చంద్రుగొండ, గొల్లపల్లి గ్రామాలలో జరుగుతున్న ప్రత్యేక పారిశుధ్య పనుల ప్రణాళికలో భాగంగా శనివారం అధికారిణి..జెడిఎ ఉషా దయాల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుటకు…

 వైద్య శాఖ మంత్రితో రామకృష్ణ

వేద న్యూస్, వరంగల్: హైదరాబాద్ లో జరిగిన మాదిగ చాంబర్ ఇంటలెక్చువల్ మీటింగ్ లో తెలంగాణ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ తో కలిసి వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్…

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఊకంటి

వేద న్యూస్, జమ్మికుంట: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జమ్మికుంట మండలకేంద్రంలో హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి ఉద్యమకారుల ఫోరం సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యమకారులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తెలంగాణ కోసం కొట్లాడినటి ఉద్యమకారులను గుర్తించి వారిని…

పాకాల చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రాబోయే వానాకాలం పంట నాటికి తూముల మరమ్మతు చేయిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాతి: దొంతి వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట: పాకాల చెరువు కింద రబీ పంటలకు చివరి ఆయకట్టు వరకు నీరు…