Tag: distribution

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

ఎన్ఎస్‌యూఐ హుస్నాబాద్ అధ్యక్షులు సనత్ ఆధ్వర్యంలో.. వేద న్యూస్, హుస్నాబాద్: 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎన్ఎస్ యూఐ హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు సనత్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. శుక్రవారం ఆయన తన స్వగ్రామం తీగలకుంటపల్లి…

ఇంటింటికీ అయోధ్య రాముడి అక్షింతల పంపిణీ

ఎన్నో సంవత్సరాల కల నెరవేరింది లంబాడి ఐక్యవేదిక మండల కోఆర్డినేటర్ బానోతు ప్రవీణ్ నాయక్ వేద న్యూస్, మరిపెడ: అయోధ్యలోనే శ్రీరామ జన్మభూమి పూజిత అక్షింతలను మరిపెడ మండలంలో ఎలమంచిలి తండా గ్రామపంచాయతీ లో ఇటుకలగడ్డ గ్రామాలలో రామభక్తులు ఇంటింటికీ పంపిణీ…

దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల పరిధిలోని చింతలపల్లి గ్రామానికి చెందిన కుడుతాడి రంజిత్, దేవకారి సిద్దేశ్వర్, పెండ్యాల ఐలయ్య, బొంకూరి ఐలయ్య, ఎండీ అసీనా అనే ఐదుగురు దివ్యాంగులుగా నడవలేని స్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఎల్కతుర్తి మండల…

కొత్తకొండలో ‘వృక్ష ప్రసాద’ పంపిణీ షురూ

ప్రారంభించిన ఈటల రాజేందర్, జేఎస్ఆర్ వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ లో “వృక్ష ప్రసాద పంపిణీ” కార్యక్రమాన్ని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సోమవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,వృక్ష ప్రసాద…

ఎల్కతుర్తి మండల పరిధిలో ఆరె సంక్షేమ సంఘ క్యాలెండర్ల పంపిణీ

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఆరె సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా కమిటీ రూపొందించిన 2024 సంవత్సర క్యాలెండర్లను ఎల్కతుర్తి మండల పరిధిలోని ఆరెపల్లె, సూరారం, చింతలపల్లి, దామెర గ్రామాలలోని ఆరె కులస్తులకు నాయకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం…

ఆరె సంక్షేమ సంఘం క్యాలెండర్ల పంపిణీ

వేద న్యూస్, హనుమకొండ: ఆరె సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2024 సంవత్సర క్యాలెండర్ ను హన్మకొండ జిల్లాలోని ప్రతీ ఆరె కుటుంబానికి కమిటీ సభ్యులు ఉచితంగా అందిస్తున్నారు. గురువారం కమలాపురం మండలంలోని పదమూడు గ్రామాల్లో ఉన్న…

రాములోరి అక్షింతల వితరణ

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలో అయోధ్య రాములోరి అక్షంతలు వితరణ చేశారు. సోమవారం జమ్మికుంట పట్టణంలో గణేష్ నగర్ లో హనుమాన్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జమ్మికుంట పట్టణంలోని 8 మరియు 22 వార్డ్ లో…

కొవిడ్ వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రాజశేఖర్ నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో సర్జికల్ మాస్కుల పంపిణీ వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట: కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ సూచించారు.…