Tag: Dmho Karimnagar

ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

= పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ దేదీప్య వేద న్యూస్, బోయినిపల్లి: గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని విలాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ దేదీప్య కోరారు. రేపు ఉదయం 9 గంటలకు విలాసాగర్ ప్రాథమిక…

అవినీతి డాక్టర్లను ఉద్యోగం నుండి రిమూవ్ చేయాలి

వేద న్యూస్,కరీంనగర్: కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన రూ.4.50 కోట్ల అవినీతి, అక్రమాలపై విచారణ జరిగి 20 రోజులు అవుతున్నా కారకులైన వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని, అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి…

రోగుల ప్రాణాలతో “రేనే”చెలగాటం..!

రేనే ఆస్పత్రిలో రోగుల ప్రాణాలకు భద్రత కరువు..? కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్న వైనం..! వేద న్యూస్, కరీంనగర్ : ప్రజలు అనేక రోగాలతో సతమతమవుతూ తమ వ్యాధులను తగ్గించుకోవడానికి ఆసుపత్రుల బాట పట్టడం సర్వసాధారణమైనది. అయితే ఈ క్రమంలో కొన్ని…

మెడికల్ ఏజేన్సీ నిర్వాహకులపై సిబిసిఐడి విచారణ జరిపించాలి

వేద న్యూస్, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని మెడికల్ ఏజేన్సీ నిర్వాహకులు సిబిసిఐడి విచారణ జరిపించాలాని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు.అనంతరం ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగేందర్ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ…