Tag: education dept

విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

త్వరలో జిల్లావ్యాప్తంగా విద్యారంగ సమస్యల అధ్యయన యాత్ర బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ వేద న్యూస్, ఆసిఫాబాద్: విద్య రంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్…

పక్కనే విద్యాశాఖ అధికారి ఆఫీసు.. అయినా శ్రీ చైతన్య యాజమాన్యం.. పుస్తకాలు అమ్మకాలు.. పట్టుకున్న డి వై ఎఫ్ ఐ

నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల విక్రయం వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను విద్యార్థులకు అధిక ధరలకు అమ్ముతూ ఎంఈఓ ఆఫీస్ పక్కనే ఓ ఇంట్లో పుస్తకాల డంపును ఏర్పాటు చేయగా డి వై ఎఫ్…

ఆనంద్ విద్యానికేతన్ హై స్కూల్ ల్లో ఘనంగా బోనాల పండుగ

విద్యార్థులు పోతారాజు వేషాలతో విన్యాసాలు వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని ఆనంద్ విద్యానికేతన్ హై స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు ఈ రోజు స్కూల్ టీచర్లు విద్యార్థులు బోనాలు తీసుకొని పోచమ్మ దేవాలయం…

రైలు-బడి ప్రాథమిక పాఠశాలలో బోనాల వేడుకలు

వేద న్యూస్ ,ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ (ఎస్సీ కాలనీ)రైలు-బడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన రాష్ట్ర పండుగ అయినా బోనాల పండుగను నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగాపాఠశాలప్రధానోపాధ్యాయులు బద్దం రవీందర్…

సాంకేతిక పరిజ్ఞానం ఉపాధ్యాయులు ఉపయోగించుకోవాలి

వేద న్యూస్, శాయంపేట: జిల్లా విద్యాశాఖ అధికారి హన్మకొండ ఆదేశానుసారం సోమవారం జిల్లా పరిషత్ పెద్దకొడపాక పాఠశాల యందు ప్రాథమికోన్నత స్థాయి గణిత ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నడికూడ ,శాయంపేట, పరకాల మండలాల గణిత ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ…

ఆట పాటలే ఒత్తిడి దూరానికి ఔషదం

వేదా న్యూస్, చొప్పదండి /రామడుగు: నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు చిరాకు ఒత్తిడి నుండి బయట పడటానికి యోగా క్రీడలు ఆటా పాటల తో ఎంతో ఉపషమణం పొందవచ్చని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. ఆల్ఫోర్స్ జూనియర్…

నోట్ బుక్స్ పంపిణీ చేసిన చింత వెంకన్న

వేద న్యూస్, మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని చోక్లా తండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అంబేద్కర్ పూలే మహాజన సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చింత వెంకన్న ఆధ్వర్యంలో చోక్లా తండ ,మండల పరిషత్ ప్రాథమిక…

విద్యార్థులకు ఉచిత బ్యాగుల పంపిణీ

వేద న్యూస్, బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఏపిరాక్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత బ్యాగులను అందజేస్తుందని ఆ సంస్థ మార్కెటింగ్ మేనేజర్ మునిరాజ్ అన్నారు.అలాగే బోయినిపల్లి…

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన

వేద న్యూస్, బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని ప్రధానోపాధ్యాయులు భూమయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.పాఠశాలలో నిర్వహించిన సమావేశం నకు విద్యార్థుల తల్లి దండ్రుల నుండి అనూహ్య స్పందన…

విద్యార్థులకు ఆటపాటలతో విద్య

– చింతలపల్లి ఎంపీపీఎస్ హెచ్ఎం భిక్షపతి వేద న్యూస్, ఎల్కతుర్తి: విద్యార్థులకు ఆట, పాటలతో విద్యను అందిస్తున్నట్లు చింతలపల్లి ఎంపీపీఎస్ హెచ్ఎం రామంచ భిక్షపతి తెలిపారు. ఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి గ్రామ ఎంపీపీఎస్‌లో సెప్టెంబర్ నెల చివర శనివారం రోజున ‘నో…