అటవీ భూముల ఆక్రమణపై ఖండన..బుధవారం 8 ఎన్జీవోల సంయుక్త ప్రెస్మీట్
వేద న్యూస్, నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో అటవీ భూములను ఆక్రమించి, అక్రమంగా చెట్ల నరికివేతలు జరుగుతున్నాయని, దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించామని, 8 పర్యావరణ పరిరక్షణ ఎన్జీఓలు తెలిపాయి. వారు సంయుక్త వేదికగా ఫారెస్ట్ భూముల ఆక్రమణను…