Tag: forest dept

అటవీ భూముల ఆక్రమణపై ఖండన..బుధవారం 8 ఎన్జీవోల సంయుక్త ప్రెస్‌మీట్

వేద న్యూస్, నాగర్‌ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో అటవీ భూములను ఆక్రమించి, అక్రమంగా చెట్ల నరికివేతలు జరుగుతున్నాయని, దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించామని, 8 పర్యావరణ పరిరక్షణ ఎన్జీఓలు తెలిపాయి. వారు సంయుక్త వేదికగా ఫారెస్ట్ భూముల ఆక్రమణను…

అక్రమార్కుల ఆటకట్టు..అటవీ సిబ్బంది ఒక్కరిపై దాడి..150 మందితో అక్కడే కవాతు(వీడియో)

వేద న్యూస్, నాగర్ కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అండ్ రేంజ్ ముక్డికిగుండం గ్రామ పరిసర ప్రాంతంలో అమ్రాబాద్ ఫారెస్ట్ భూమిని కొందరు ఆక్రమిస్తుండగా, అటవీ శాఖ సిబ్బంది అడ్డుకోగా సదరు సిబ్బందిపై దాడి జరిగిన నేపథ్యంలో అటవీ…

అడవి నిశ్శబ్ద రోదన

అటవీ సం‘రక్షణ’ అందరి బాధ్యత హరిత పర్యావరణ మద్దతు కోసం ఒక విజ్ఞప్తి నేచురల్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ప్రతి పౌరుడి విధి అటవీ శాఖ సిబ్బందిపై ఇటీవల జరిగిన భయంకరమైన దాడి కేవలం అంకితభావంతో పనిచేసే ప్రజా సేవకులపై జరిగిన దాడి…

అటవీ శాఖ సిబ్బందిపై దాడిని ఖండిస్తున్నాం

ఎన్విరాన్‌మెంటల్ అండ్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ సభ్యులు వేద న్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అండ్ రేంజ్ ముక్డికిగుండం గ్రామ పరిసర ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌ వారిపై దాడిని ఖండిస్తున్నట్టు ఎన్విరాన్‌మెంటల్ అండ్ వైల్డ్ లైఫ్…

అటవీ శాఖ అధికారిపై దాడి (వీడియో).. ఫారెస్ట్ భూమి ఆక్రమణకు యత్నం..

వేద న్యూస్, నాగర్ కర్నూల్: ఫారెస్ట్ భూమి ఆక్రమణకు యత్నిస్తున్న వారిని అడ్డుకునే క్రమంలో అటవీశాఖ అధికారిపై దాడి చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అండ్ రేంజ్ ముక్డికిగుండం గ్రామ పరిసర ప్రాంతంలో ఫారెస్ట్ భూమిని ఆక్రమిస్తుండగా, అక్కడ…

మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్‌ఫోర్స్.. ఎందుకొచ్చారంటూ సుస్మిత ప్రశ్న(వీడియో)

వేద న్యూస్, వరంగల్: మంత్రి కొండా సురేఖ ప్రైవేటు ఓఎస్డీ టర్మినేషన్ చర్చనీయాంశంగా మారిన సంగతి మరువకముందే మరో సంచలనం చోటు చేసుకుంది. సదరు మినిస్టర్ ఇంటికి తాజాగా బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడం హాట్ టాపిక్ గా…

జూలై 29న కాకతీయ జూ పార్కులో పులుల దినోత్సవం

“సేవ్ టైగెర్స్ – సేవ్ నేచర్”, “రోల్ అండ్ ఇంపార్టెంస్ అఫ్ టైగర్ ఇన్ ఎన్ ఎకోసిస్టం” అంశాలపై ప్రతిభా పాఠవ పోటీలు వేద న్యూస్, హనుమకొండ: ఈ నెల 29న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని హంటర్ రోడ్డు, హనుమకొండ లోని…

రాగట్లపల్లి గ్రామ శివారులో చిరుత సంచారం..

రైతుల్లో భయాందోళనలు, అటవీ శాఖ అప్రమత్తం.. వేద న్యూస్ ,ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన రైతు సురేష్ ఉదయం తన పొలానికి వెళ్లిన సమయంలో చిరుతపులిని చూశాడు. వెంటనే ఈ…

ప్లాస్టిక్‌ను అంతం చేద్దాం.. కాకతీయ జూ పార్కులో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ఔల్స్, అటవీ శాఖ హన్మకొండ సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలు వ్యక్తగతంగా అందరిలో మార్పు రావాలి: భద్రాద్రి, వరంగల్ సీ.సీ.యఫ్, డి. భీమా నాయక్ ఐ.యఫ్.ఎస్ సింగల్ యూజ్ ప్లాస్టిక్ బాగ్స్ ను వాడడం నిషేడించుకోవాలి: వరంగల్, హన్మకొండ, జనగాం డి.ఎఫ్.ఓ.అనుజ్ అగర్వాల్,…