ఏకగ్రీవం అయ్యేలా చేయండి..!
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వేద న్యూస్,శాయంపేట: సర్పంచ్ ఎన్నికల్లో శాయంపేట మండలంలో వీలైనన్ని ఎక్కువ గ్రామాలు ఏకగ్రీవం అయ్యేలా చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు.భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండల కేంద్రంలోని ఎస్ వీ…