గురుకుల విద్యార్థులకు వైద్య పరీక్షలు
వేద న్యూస్, చొప్పదండి : చొప్పదండి పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు వైద్య పరీక్షలను శనివారం నిర్వహించారు. ఈ మేరకు మండల వైద్యాధికారి డాక్టర్ కీర్తన విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించి మందులను అందజేశారు. ఈ…