అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఆఫీసర్లు.. ప్రజల సం‘రక్షణ’కు తక్షణ చర్యలు
భారీ వర్షంతో పొంచిన వరద ముప్పు వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ వరద నీటితో జలమయమైంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు.…