నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
– డిఎస్పీ నాగేంద్రచారి వేద న్యూస్,ఇల్లంతకుంట: జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం ఇల్లంతకుంట మండలంలో కందికట్కూర్ గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించారు.పంచాయితీ ఎన్నికల సందర్భంగా జరగనున్న పోలింగ్ నకు ప్రజలంతా హాజరై తమ ఓటు…