విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో..కల గానే సొంతిల్లు.. బాధితురాలి ఆరోపణ
కరెంటు తీగలు తొలగించడాన్ని విద్యుత్ శాఖ వారు పట్టించుకోవడం లేదు బాధితురాలి ఆరోపణ.. వేద న్యూస్, మెట్పల్లి: ప్రమాదకరంగా మారిన కరెంటు తీగలను తొలగించడంలో విద్యుత్ శాఖ వారు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఈ విషయమై ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన తర్వాత…