అయోధ్య స్పెషల్ ట్రైన్ ఢీకొని.. గుర్తు తెలియని వ్యక్తి మృతి
వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట రైల్వే స్టేషన్ లో పట్టాలు దాటే క్రమంలో అయోధ్య స్పెషల్ ట్రైన్ ఢీకొని ..గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం గుర్తు తెలియని వృద్ధుడు వయస్సు (సుమారు…