సీనియర్ జర్నలిస్ట్ ఆడెపు మహేందర్ చిత్రపటానికి పాత్రికేయుల నివాళి
దశదినకర్మకు హాజరైన ఓరుగల్లు జర్నలిస్టులు వేద న్యూస్, వరంగల్: దివంగత సీనియర్ జర్నలిస్ట్, ది హన్స్ ఇండియా వరంగల్ బ్యూరో చీఫ్ ఆడెపు మహేందర్ దశదినకర్మ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఆరేపల్లి సమీపంలోని వీకే గార్డెన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి…