విస్తృతంగా కాంగ్రెస్ ప్రచారం
వేద న్యూస్ , హన్మకొండ : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 50వ డివిజన్ కాంగ్రెస్ యువ నాయకులు సయ్యద్ ఆఫ్సర్ పాష అన్నారు. మంగళవారం డివిజన్ లోని వాడ వాడ తిరుగుతూ…