అర్ధరాత్రి వరకు అభ్యర్థుల రద్దీ.. 22 పంచాయతీలకు 506 నామినేషన్లు
కాసిపేట మండలంలో నామినేషన్ల హోరాహోరీ వేద న్యూస్, కాసిపేట: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ఉత్సాహం మంగళవారం రాత్రివేళ పుంజుకుంది. నామినేషన్ల చివరి రోజు కావడంతో అభ్యర్థులు, అనుచరులు భారీ సంఖ్యలో కేంద్రాలకు చేరుకున్నారు. అర్ధరాత్రి వరకూ…