పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు కంటి పరీక్ష శిబిరం
వేద న్యూస్, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మారిపెడ పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” (Arrive Alive) కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు వాహనదారుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా…