ఎస్ఐ రమాకాంత్ ను కలిసిన ఏఎంసీ చైర్మన్ బోయిని
వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల ఎస్సైగా నూతన బాధ్యతలు స్వీకరించిన రమాకాంత్, ను బోయినిపల్లి ఏఎంసి చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, తో పాటు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ…