రానున్న 72 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండండి
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వేద న్యూస్, వరంగల్ టౌన్: వరంగల్ జిల్లాలో రానున్న 72 గంటలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సూచించారు. వరంగల్ జిల్లాలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు…