దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
మిడ్ మానేరులో స్పీడ్ బోట్లో ప్రయాణించి.. వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వర్ధవెల్లి లోని దత్తాత్రేయ స్వామి వారిని శుక్రవారం పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా…