Tag: MRPS

వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

వేద న్యూస్, హన్మకొండ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల రూ. 6వేలు, అలాగే అన్ని రకాల పెన్షన్లు రూ.4000 పెంచాలని జిల్లా ఇన్చార్జి కందుకూరి సోమన్న మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హంటర్…

నగురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ సంబరాలు

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మండల పరిధిలోని నగురం గ్రామంలో ఎం ఆర్ పి ఎస్ 30 ఏండ్ల ఆవిర్భావ దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎం ఆర్ పి ఎస్ మండల అధ్యక్షుడు కవ్వంపల్లి స్వామి అధ్వర్యంలో ఎం ఆర్…

మాదిగల రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్న వ్యక్తి కడియం..!

వేద న్యూస్, హన్మకొండ : ఉమ్మడి వరంగల్ జిల్లా లో మాదిగల రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్నది ఎమ్మెల్యే కడియం శ్రీహరినే అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు.గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ…