నూతన విద్యా విధానం 2020 పై అవగాహన కార్యక్రమం
వేద న్యూస్, జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంట ఫ్యాకల్టీ ఫోరం నిర్వహణలో భాగంగా శుక్రవారం ” క్రిటికల్ అనాలసిస్ ఆఫ్ ఎన్ ఈపీ 2020 ది నీడ్ ఫర్ డికోడింగ్” అనే అంశంపై రసాయన శాస్త్ర అధ్యాపకులు ఎడమ శ్రీనివాస్…