Tag: nsui

విద్యావ్యవస్థ మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదు

వేద న్యూస్, కేయూ క్యాంపస్: స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు డిటెన్షన్ పద్ధతిని ఎత్తివేయాలని, అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహించాలని, సరైన టైంలో…

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

ఎన్ఎస్‌యూఐ హుస్నాబాద్ అధ్యక్షులు సనత్ ఆధ్వర్యంలో.. వేద న్యూస్, హుస్నాబాద్: 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎన్ఎస్ యూఐ హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు సనత్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. శుక్రవారం ఆయన తన స్వగ్రామం తీగలకుంటపల్లి…

ఓటమి భయంతోనే ఐటీ దాడులు

హుజురాబాద్ గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్ఎస్‌యూఐ అధ్యక్షులు మధు ధీమా వేద న్యూస్, హుజురాబాద్: హుజురాబాద్ గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానినని ఎన్ఎస్‌యూఐ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నాగ మధు యాదవ్ అన్నారు. మంగళవారం స్థానిక…